ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాంబినో గ్రూప్‌ అధినేత కిషన్‌ రావు కన్నుమూత

ABN, First Publish Date - 2021-01-13T06:21:48+05:30

బాంబినో గ్రూప్‌ అధినేత ఎం.కిషన్‌ రావు (85) కన్ను మూశారు. మంగళవారం రాత్రి ఆయన గుండె పోటుతో మరణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బాంబినో గ్రూప్‌ అధినేత ఎం.కిషన్‌ రావు (85) కన్ను మూశారు. మంగళవారం రాత్రి ఆయన గుండె పోటుతో మరణించారు. హైదరాబాద్‌ సమీపంలో 1982లో బాంబినో ఇండస్ట్రీస్‌ను స్థాపించి అదే పేరుతో సేమ్యాని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లడంలో ఆయన కృతకృత్యులయ్యారు.

తర్వాత అదే బ్రాండ్‌ పేరుతో అనేక వినియోగ ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేసి విజయం సాధించారు. 

Updated Date - 2021-01-13T06:21:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising