ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జియో ఫైబర్‌ పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్లు

ABN, First Publish Date - 2021-06-16T06:10:48+05:30

జియో ఫైబర్‌ పోస్ట్‌పెయిడ్‌ పథకాలను ప్రవేశపెడుతున్నట్లు రిలయన్స్‌ జియో ప్రకటించింది. నెలకు రూ.399 కనీస చార్జీతో ఈ పథకాలను అందుబాటులోకి తేనున్నట్లు.. 6, 12 నెలల కాలపరిమితి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.399 నుంచి ప్రారంభం 


హైదరాబాద్‌: జియో ఫైబర్‌ పోస్ట్‌పెయిడ్‌ పథకాలను ప్రవేశపెడుతున్నట్లు రిలయన్స్‌ జియో ప్రకటించింది. నెలకు రూ.399 కనీస చార్జీతో ఈ పథకాలను అందుబాటులోకి తేనున్నట్లు.. 6, 12 నెలల కాలపరిమితి ఆప్షన్లను సైతం అందించనున్నట్లు  తెలిపింది. పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లు సెక్యూరిటీ డిపాజిట్‌, ఇన్‌స్టాలేషన్‌ చార్జీలు చెల్లించనక్కర్లేదని, తద్వారా రూ.1,500 ఆదా చేయవచ్చని స్పష్టం చేసింది. 4కే సెట్‌ టాప్‌ బాక్స్‌ కోసం మాత్రం రూ.1000 రిఫండబుల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. రూ.999 లేదా అంతకు పైగా విలువ చేసే పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లను ఎంచుకున్నవారికి 15 ఓటీటీ యాప్‌ల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

Updated Date - 2021-06-16T06:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising