ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీఓ

ABN, First Publish Date - 2021-01-18T05:30:00+05:30

ఈ వారం రెండు ప్రధాన కంపెనీలు రూ.5,800 కోట్లకు పైగా సమీకరించేందుకు పబ్లిక్‌ ఇష్యూకి వస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈ వారం రెండు ప్రధాన కంపెనీలు రూ.5,800 కోట్లకు పైగా సమీకరించేందుకు పబ్లిక్‌ ఇష్యూకి వస్తున్నాయి. ఇందులో ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కంపెనీ (ఐఆర్‌ఎఫ్‌సీ) ఐపీఓ సబ్‌స్ర్కిప్షన్‌ సోమవారం ప్రారంభమై    ఈ నెల 20న ముగుస్తుంది. ఇందుకోసం కంపెనీ ఒక్కో షేరును రూ.25-26 చొప్పున 178.20 కోట్ల షేర్లు జారీ చేస్తోంది. ఈ ఐపీఓ ద్వారా ఐఆర్‌ఎఫ్‌సీ రూ.4,633.4 కోట్ల వరకు సమీకరించనుంది. కాగా ఈ నెల 20న ప్రారంభమై 22న సబ్‌స్ర్కిప్షన్‌ ముగిసే ఐపీఓ ద్వారా ఇండిగో పెయింట్స్‌ కంపెనీ రూ.1,170.16 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం ఒక్కో షేరును రూ.1,488-1,490 ధరల శ్రేణిలో జారీ చేస్తోంది. 

Updated Date - 2021-01-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising