ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాది క్రితం రూ. 5 లక్షలు పెడితే... ‘మైండ్’ ట్రీ బ్లోయింగ్...

ABN, First Publish Date - 2021-08-19T20:00:20+05:30

స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు నిజమే. కానీ... కంపెనీ స్ట్రాంగ్‌గా ఉంటే... దీర్ఘకాలంలో మంచి లాభాలొస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు నిజమే. కానీ... కంపెనీ స్ట్రాంగ్‌గా ఉంటే... దీర్ఘకాలంలో మంచి లాభాలొస్తాయి. అలాంటి స్టాక్‌ల్లో ఒకటి... ‘మైండ్ ట్రీ’. కంపెనీ స్టాక్ ప్రైస్ నిన్న(బుధవారం) మార్కెట్‌లో రూ. 3,195 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. బీఎస్‌ఈలో మైండ్‌ట్రీ లిమిటెడ్ ఇండియా షేర్లు ఏడు శాతం పెరిగి రూ. 3,243 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం.   సరిగ్గా కిందటేడాది ఆగస్టు 19 దీని ధర రూ. 1,171.70 మాత్రమే. అంటే కంపెనీ షేరు ఏడాదిలో 172 శాతం పెరిగి రూ. 2,023.30 లకు పెరిగింది. ఇయర్ టు డేట్ చూసుకున్నా కూడా కంపెనీ షేరు 92.56 శాతం లాభపడి రూ. 1,535 లాభపడింది. ఆరు నెలల్లో స్టాక్ 90 శాతం వరకూ లాభపడడం గమనార్హం. ఇన్వెస్టర్లకు గడిచిన ఐదేళ్లలో కంపెనీ భారీ లాభాలనిచ్చింది.   ఏడాది క్రితం కూడా ఈ స్టాకుపై రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టినవాళ్లకు ఇప్పుడు రూ.14 లక్షలు దక్కనున్నాయి. 


Updated Date - 2021-08-19T20:00:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising