ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఎస్‌టీ... రూ. లక్ష కోట్ల ఆదాయం

ABN, First Publish Date - 2021-08-01T20:01:47+05:30

జీఎస్‌టీ రూపేణా ప్రభుత్వానికి రూ. లక్ష కోట్ల ఆదాయం సమకూరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : జీఎస్‌టీ రూపేణా ప్రభుత్వానికి రూ. లక్ష కోట్ల ఆదాయం సమకూరింది.  జులై 2021 లో మొత్తం రూ. 1,16,393 కోట్లు వసూలైంది. కోవిడ్ సెకండ్, ధర్డ్ వేవ్ ఆందోళన మధ్య కూడా భారీగా ఆదాయం సమకూరడం గమనార్హం. కాగా 2021-22 తొలి త్రైమాసికంలో ఎర్నింగ్స్ డేస్ కారణంగా వసూళ్లు పెరిగినట్లు చెబుతున్నారు. అయితే గతేడాది ఇదే నెలతో పోల్చుకుంటే జీఎస్‌టీ ఆదాయం 33 శాతానికి పైగా పెరిగింది. 

Updated Date - 2021-08-01T20:01:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising