ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రోజులు ఆఫీసులో.. మిగిలిన రెండు రోజులు మీ ఇష్టం

ABN, First Publish Date - 2021-05-07T06:28:04+05:30

ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ హైబ్రిడ్‌ పని విధానంలోకి మారుతోంది. దీని ప్రకారం గూగుల్‌ ఉద్యోగులు ఇక నుంచి మూడు రోజులు ఆఫీసులోను, రెండు రోజులు తమకు ఎక్కడ మంచిదనిపిస్తే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గూగుల్‌లో హైబ్రిడ్‌ పని విధానం

న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ హైబ్రిడ్‌ పని విధానంలోకి మారుతోంది. దీని ప్రకారం గూగుల్‌ ఉద్యోగులు ఇక నుంచి మూడు రోజులు ఆఫీసులోను, రెండు రోజులు తమకు ఎక్కడ మంచిదనిపిస్తే అక్కడ నుంచి పని చేస్తారు. గూగుల్‌, ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. తమ ఉద్యోగులు వారంలో అన్ని పని దినాలు రిమోట్‌ ప్రాంతం నుంచే పని చేసేందుకు అనుమతి కోరు తూ దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తామని పిచాయ్‌ తెలిపారు. 2021 మొదటి త్రైమాసికం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌లో 1,39,995 మంది ఫుల్‌ టైమ్‌ ఉద్యోగులు పని చేస్తున్నారు. భారత్‌లో  బెంగళూరు, హైదరాబాద్‌, ముంబై, గురుగ్రామ్‌లలో కంపెనీ కార్యాలయాలు నిర్వహిస్తోంది. ఒకసారి కరోనా అదుపులోకి వస్తే ఇప్పటివరకు పరస్పరం కనిపించని వారందరూ ఒకరినొకరు చూసుకుని కలిసి పని చేయగలుగుతామని పిచాయ్‌ అన్నారు. కాగా రిమోట్‌ ప్రాంతం నుంచి పనిచేసే ఉద్యోగులు దాదాపు మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం వరకు ఉంటారని గూగుల్‌ అంచనా వేస్తోంది. 


Updated Date - 2021-05-07T06:28:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising