ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ పెరిగిన పసిడి ధర.. ఈసారి ఎంతంటే?

ABN, First Publish Date - 2021-06-22T00:43:10+05:30

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో నేడు స్వచ్ఛమైన బంగారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర నేడు మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో నేడు స్వచ్ఛమైన బంగారం ధర  పది గ్రాములకు రూ. 250 పెరిగి రూ. 46,277కు చేరుకుంది. రూపాయి విలువ తగ్గడం, అంతర్జాతీయంగా విలువైన లోహాల ధర  పుంజుకోవడంతోనే బంగారం ధరలు పెరిగినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు.


పుత్తడితోపాటే పయనించే వెండి ధర కూడా నేడు స్వల్పంగా పెరిగింది. కిలోకు రూ. 258 పెరిగి రూ. 66,842కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సు 1782 డాలర్లుగా ఉండగా, వెండి ధర స్వల్పంగా పెరిగి ఔన్సు ధర 26.05 డాలర్లుగా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 48,600గా ఉంది.

Updated Date - 2021-06-22T00:43:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising