ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఓసీఎల్‌ లాభం రూ.27 కోట్లు

ABN, First Publish Date - 2021-06-30T07:04:33+05:30

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి జీఓసీఎల్‌ కార్పొరేషన్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.27.48 కోట్ల లాభాన్ని ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి జీఓసీఎల్‌ కార్పొరేషన్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.27.48 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం  ఇదే కాలం లాభం రూ.13.81 కోట్లతో పోలిస్తే 99 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఆదాయంలో మార్పులేదని, గత ఏడాది స్థాయిలోనే రూ.150 కోట్లు నమోదైందని  పేర్కొంది. మొత్తం ఏడాదికి రూ.557 కోట్ల ఆదాయంపై రూ.78.7 కోట్ల లాభాన్ని ఆర్జించింది. వాటాదారులకు రూ.2 ముఖ విలువ కలిగిన షేరుపై రూ.2 (100%) తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

Updated Date - 2021-06-30T07:04:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising