ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంగవరం అదానీలదే

ABN, First Publish Date - 2021-04-14T06:24:59+05:30

అదానీ గ్రూపు గంగవరం పోర్టు టేకోవర్‌కు కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీ ఐ) ఆమోదం లఽభించింది. అదానీ అనుబంధ ఏపీఎ్‌సఈజడ్‌ గత నెల గంగవరం పోర్టు ప్రమోటర్‌ డీవీఎస్‌ రాజు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్టణం (ఆంధ్రజ్యోతి): అదానీ గ్రూపు గంగవరం పోర్టు టేకోవర్‌కు కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీ ఐ) ఆమోదం లభించింది. అదానీ అనుబంధ ఏపీఎ్‌సఈజడ్‌ గత నెల గంగవరం పోర్టు ప్రమోటర్‌ డీవీఎస్‌ రాజు, అయన కుటుంబ సభ్యుల నుంచి 58.1 శాతం, పీఈ ఇన్వెస్టర్‌ వార్‌బర్గ్‌ పింకస్‌ నుంచి 31.5 శాతం వాటా కొనుగోలు చేసింది. దీంతో గంగవరం పోర్టు ఈక్విటీలో 89.6 శాతం అదానీ గ్రూపు పరమైంది. దీంతో రాష్ట్రప్రభుత్వ వాటా 10.4 శాతం మినహా మిగతా అంతా అదానీల చేతికి వచ్చినట్టే అయింది. 

Updated Date - 2021-04-14T06:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising