ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.100 కోట్లతో రాధా స్మెల్టర్స్‌ విస్తరణ

ABN, First Publish Date - 2021-12-03T07:33:25+05:30

టీఎంటీ బార్లను విక్రయిస్తున్న రాధా స్మెల్టర్స్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. ప్రస్తు తం 4 లక్షల టన్నులున్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 2025 నాటికి 10 లక్షల టన్నులకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): టీఎంటీ బార్లను విక్రయిస్తున్న రాధా స్మెల్టర్స్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. ప్రస్తు తం 4 లక్షల టన్నులున్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 2025 నాటికి 10 లక్షల టన్నులకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు.. ఇందుకోసం రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు రాధా స్మెల్టర్స్‌ చైర్మన్‌ సునీల్‌ సరాఫ్‌ తెలిపారు. మార్కెట్లోకి కొత్తగా 550డీ ఎల్‌ఆర్‌ఎఫ్‌ టీఎంటీ బార్స్‌ను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడారు. 550డీ టీఎంటీ బార్లను మౌలిక సదుపాయాలు, భారీ బిల్డింగ్‌ ప్రాజెక్టుల్లో వినియోగిస్తారు.  వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.1500 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సునీల్‌ చెప్పారు. 

Updated Date - 2021-12-03T07:33:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising