ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నేపధ్యంలోనూ... పెరిగిన కొత్త కంపెనీలు...

ABN, First Publish Date - 2021-07-20T22:24:03+05:30

కరోనా సెకండ్ వేవ్ ఊపందుకున్న దశలోనూ భారత్‌లో కొత్త కంపెనీలు భారీగానే పెరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ ఊపందుకున్న దశలోనూ భారత్‌లో కొత్త కంపెనీలు భారీగానే పెరిగాయి. సెకండ్ వేవ్ ప్రభావం మార్చిలో ఊపందుకుని దాదాపు జూన్ వరకూ తారస్థాయిలో విజృంభించిన విషయం తెలిసిందే. కాగా... ఈ మధ్య కాలంలోనే... అంటే ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలంలో దేశీయంగా 17 వేలకు పైగానే కొత్త కంపెనీలు ఏర్పాటు కావడం గమనార్హం.


మొత్తంమీద జూన్‌ ఆఖరు నాటికి యాక్టివ్‌గా ఉన్న మొత్తం కంపెనీల సంఖ్య 13.7 లక్షలకు చేరింది. తాజాగా కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఇందర్‌జిత్‌ సింగ్‌ కొత్త కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు. ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో మొత్తంగా 36,191 కంపెనీలు ఏర్పాటయ్యాయి. గత ఏడాది కాలంలో 18,968 కొత్త కంపెనీలు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది కొత్తగా మరో 17,223 కంపెనీలు ఏర్పాటయ్యాయని కేంద్రం వెల్లడించింది. 

Updated Date - 2021-07-20T22:24:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising