ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో మూడు పిఎస్‌యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ >

ABN, First Publish Date - 2021-07-30T22:23:05+05:30

మరో మూడు పిఎస్‌యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ >

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : జీవిత బీమా సంస్థ విషయంలో మాదిరిగానే మరో మూడు పిఎస్‌యూల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌, మిశ్ర దాతు నిగమ్‌ లిమిటెడ్‌, రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌‌లలో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఒఎఫ్‌ఎస్‌) పద్దతిలో వాటాలను విక్రయించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల నుంచి వినవస్తోంది. వచ్చే అక్టోబరుతో ప్రారంభం కానున్న త్రైమాసికంలో... ఈ ఉపసంహరణలను చేపట్టే అవకాశముందని చెబుతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఉండే అవకాశమున్నట్లు ఇప్పటికే తెలుస్తోన్న విషయం తెలిసిందే.


అంతకుముందే ఈ మూడు పీఎస్‌యూల్లో వాటాల విక్రయం ఉండనున్నట్లు భావిస్తున్నారు. ఎల్‌ఐసీ డిజిన్వెస్ట్‌మెంట్‌కు ఇటీవలే ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీపీఈఏ) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఎల్‌ఐసిలో రూ. 1-1.5 లక్షల కోట్ల విలువ చేసే వాటాలను ప్రైవేటు సంస్థలకు అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2021-07-30T22:23:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising