ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యతరగతిపై కరోనా భారం

ABN, First Publish Date - 2021-05-15T06:07:50+05:30

కరోనా వల్ల దేశంలోని మధ్యతరగతి వర్గానికి ఆసుపత్రి ఖర్చుల భారం మారా యి. 28 శాతం మధ్యతరగతి వర్గం ఆసుపత్రి ఖర్చు లు పెరిగాయని వే2న్యూస్‌ చేసిన అధ్యయనంలో వెల్లడైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కరోనా వల్ల దేశంలోని మధ్యతరగతి వర్గానికి ఆసుపత్రి ఖర్చుల భారం మారా యి.  28 శాతం మధ్యతరగతి వర్గం ఆసుపత్రి ఖర్చు లు పెరిగాయని వే2న్యూస్‌ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగాలు కోల్పోవడం వల్ల 24 శాతం మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో వెల్లడైందని వే2 న్యూస్‌ సీఈఓ రాజు వనపాల తెలిపారు. కొవిడ్‌ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రజలు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. 

Updated Date - 2021-05-15T06:07:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising