ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీసిటీలో చైనా మెట్రో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ

ABN, First Publish Date - 2021-03-04T06:08:39+05:30

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ సెజ్‌లో మరో భారీ మెట్రో రైలు కోచ్‌ల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. చైనాకు చెందిన సీఆర్‌ఆర్‌సీ అనుబంధ సంస్థ సీఆర్‌ఆర్‌సీ ఇండియా 45.3 ఎకరాల్లో రూ.350 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్‌ ఏర్పాటు చేస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.350 కోట్ల పెట్టుబడి


తడ: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ సెజ్‌లో మరో భారీ మెట్రో రైలు కోచ్‌ల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. చైనాకు చెందిన  సీఆర్‌ఆర్‌సీ అనుబంధ సంస్థ  సీఆర్‌ఆర్‌సీ ఇండియా 45.3 ఎకరాల్లో రూ.350 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్‌ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం బుధవారం భూమి పూజ కార్యక్రమం జరిగింది. దాదాపు 500 మందికి ఈ యూనిట్‌లో ఉపాధి  లభించనుంది. 

Updated Date - 2021-03-04T06:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising