ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ర్యాలీకి బ్రేక్‌

ABN, First Publish Date - 2021-03-05T06:38:06+05:30

దేశీయ స్టాక్‌ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా ప్రామాణిక సూచీలు మళ్లీ బేర్‌ జోన్‌లోకి ప్రవేశించాయి. ఆర్థిక సేవలు, ఇంధనం, ఐటీ స్టాకుల్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెన్సెక్స్‌ 599 పాయింట్లు డౌన్‌ 

మళ్లీ 51,000 దిగువకు సూచీ 


ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా ప్రామాణిక సూచీలు మళ్లీ బేర్‌ జోన్‌లోకి ప్రవేశించాయి. ఆర్థిక సేవలు, ఇంధనం, ఐటీ స్టాకుల్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు.  గురువారం   బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 598.57 పాయింట్లు (1.16 శాతం) క్షీణించి 50,846.08 వద్ద క్లోజైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో సూచీ ఏకంగా 905 పాయింట్ల వరకు పతనమైంది. కాగా ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 164.85 పాయింట్లు (1.08 శాతం) కోల్పోయి 15,080.75 వద్ద స్థిరపడింది. 

Updated Date - 2021-03-05T06:38:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising