ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్రోకెమ్‌కు అవార్డు

ABN, First Publish Date - 2021-02-26T09:53:30+05:30

గత (2020) ఏడాదికి హైదరాబాద్‌కు చెందిన మెట్రోకెమ్‌ ఏపీఐ కంపెనీకి ప్రతిష్ఠాత్మకమైన ‘ఇండియా ఫార్మా బల్క్‌ డ్రగ్‌ కంపెనీ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత (2020) ఏడాదికి హైదరాబాద్‌కు చెందిన మెట్రోకెమ్‌ ఏపీఐ కంపెనీకి ప్రతిష్ఠాత్మకమైన ‘ఇండియా ఫార్మా బల్క్‌ డ్రగ్‌ కంపెనీ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు లభించింది. భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. ఏపీఐ బల్క్‌ డ్రగ్స్‌ అభివృద్ధి, తయారీలో చేసిన విశేష కృషికి ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ నుంచి మెట్రోకెమ్‌ ఏపీఐ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ వెంకటేశ్వర రావు అవార్డును అందుకున్నారు. కంపెనీ దాదాపు పదిహేడేళ్లుగా 65 రకాల ఏపీఐ, ఇంటర్మీడియెట్లు, 35 పిల్లెట్లను తయారు చేస్తోంది. 

Updated Date - 2021-02-26T09:53:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising