ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫైబర్‌బోర్డు దిగుమతులపై అదనపు సుంకం!

ABN, First Publish Date - 2021-05-05T06:55:45+05:30

ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌, శ్రీలం క, వియత్నాం దేశాల నుంచి చౌకగా వచ్చిపడుతున్న ఫైబర్‌బోర్డు దిగుమతులకు చెక్‌ పెట్టాలని భారత్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌, శ్రీలం క, వియత్నాం దేశాల నుంచి చౌకగా వచ్చిపడుతున్న ఫైబర్‌బోర్డు దిగుమతులకు చెక్‌ పెట్టాలని భారత్‌ భావిస్తోంది. దేశీయ ఫైబర్‌బోర్డు పరిశ్రమ ఉనికికి ప్రమాదంగా మారిన ఈ దిగుమతులపై ఐదేళ్ల పాటు అదనపు దిగుమతి సుంకం  విధించాలని వాణిజ్య శాఖ.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఈ సుంకం దిగుమతి వ్యయంపై 8.29 శాతం నుంచి 27.52 శాతం ఉండాలని కోరింది.

Updated Date - 2021-05-05T06:55:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising