ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

19 ఐపీఓలు.. రూ.13,410 కోట్లు

ABN, First Publish Date - 2021-01-25T07:52:40+05:30

పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) మార్కెట్‌ క్రమంగా గాడిన పడుతోంది. గత ఏడాది డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 19 కంపెనీలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) మార్కెట్‌ క్రమంగా గాడిన పడుతోంది. గత ఏడాది డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 19 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చా యి. ఈ ఇష్యూల ద్వారా ఈ కంపెనీలు మార్కెట్‌ నుంచి మొత్తం ఏకంగా 186 కోట్ల డాలర్లు (సుమారు రూ.13,410 కోట్లు) సేకరించాయి. ఇందులో హైదరాబాద్‌ కేంద్రగా పని చేసే గ్లాండ్‌ ఫార్మా అత్యధికంగా 86.9 కోట్ల డాలర్లు సమీకరించింది. డిసెంబరు త్రైమాసికంలో 10 పెద్ద కంపెనీలు, తొమ్మిది ఎస్‌ఎంఈలు.. పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన వాటిల్లో ఉన్నాయి.  

Updated Date - 2021-01-25T07:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising