ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు స్పష్టంగా వచ్చినట్టు కనిపిస్తోంది’

ABN, First Publish Date - 2021-12-13T22:38:28+05:30

ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని టీడీపీ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. స్నేహితుడు లక్ష్మీనారాయణ ఇంటిపై సీబీఐ దాడులు జరిగితే పరామర్శకి వెళ్ళిన రాధాకృష్ణపై కేసులు పెట్టారని మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని  టీడీపీ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. స్నేహితుడు లక్ష్మీనారాయణ ఇంటిపై సీబీఐ దాడులు జరిగితే పరామర్శకి వెళ్ళిన రాధాకృష్ణపై కేసులు పెట్టారని మండిపడ్డారు. కేవలం జగన్‌ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపిస్తున్న కారణంగానే ఈ అక్రమ కేసులన్నారు. దాదాపు సంఘటన జరిగిన 30 గంటల తర్వాత జీరో ఎఫ్ఐఆర్ వేసి అక్రమ కేసులు పెట్టడం చూస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు స్పష్టంగా వచ్చినట్టు కనిపిస్తోందన్నారు. వేమూరి రాధాకృష్ణ మాట్లాడిన మాటలు, ఆయన కదలికలు స్పష్టంగా వీడియోలో రికార్డింగ్ చేసి ఉన్నాయన్నారు. రాధాకృష్ణ ఏ తప్పు చేయలేదనడానికి అవే సాక్ష్యాలని పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-13T22:38:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising