ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోశయ్య మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది: వైవి సుబ్బారెడ్డి

ABN, First Publish Date - 2021-12-05T15:55:05+05:30

రోశయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆర్థికమంత్రిగా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబానికి సుబ్బారెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, అజాతశత్రువుగా పేరొందిన రాజకీయ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య శనివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-12-05T15:55:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising