ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కపిలతీర్థం వరకు నిర్మించిన వంతెనను సీఎం ప్రారంభిస్తారు: వైవీ సుబ్బారెడ్డి

ABN, First Publish Date - 2021-10-29T21:17:29+05:30

కపిలతీర్థం వరకు నిర్మించిన వంతెనను సీఎం ప్రారంభిస్తారు: వైవీ సుబ్బారెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: శ్రీనివాససేతు నిర్మాణ పనులపై కార్పొరేషన్ కమిషనర్ గిరీషా, నిర్మాణ సంస్థతో సమీక్ష టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్వహించారు. నవంబర్ మాసం లోపల పనులు పూర్తి చెయ్యాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. టీటీడీ తరుపున చెల్లించాల్సిన నిధులను కూడా త్వరలోనే మంజూరు చెయ్యాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ చేత నవంబరులో శ్రీనివాస సేతును ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ తెలిపారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నుంచి కపిలతీర్థం వరకు నిర్మించిన వంతెనను సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు. 

Updated Date - 2021-10-29T21:17:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising