ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ తరఫున విజయం.. ఫలితాలకే ముందే మృతి!

ABN, First Publish Date - 2021-07-25T17:44:22+05:30

ఎన్నికల ఫలితాలకు ముందే అనారోగ్యంతో మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 46 డివిజన్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్యారీ బేగం ఘన విజయం సాధించారు. అయితే.. ప్యారీ ఎన్నికల ఫలితాలకు ముందే అనారోగ్యంతో మృతి చెందారు. బేగం మృతితో మళ్లీ ఈ డివిజన్‌లో ఉప ఎన్నిక జరగనుంది. కాగా.. మొత్తం 47 డివిజన్లలో వైసీపీ ఐదు డివిజన్లను కైవసం చేసుకుంది. 38, 39, 41, 42, 46 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. ఇప్పటికే మూడు డివిజన్లలో వైసీపీ ఏకగ్రీవంగా గెలిచింది. ఇప్పటి వరకూ మొత్తం 8 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.

Updated Date - 2021-07-25T17:44:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising