ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు మత్స్య కార్మికులకు ఏపీ ప్రభుత్వం ఆర్థికసాయం

ABN, First Publish Date - 2021-05-18T14:11:58+05:30

సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు జగన్ సర్కార్ అండగా నిలబడుతోంది. మత్స్యకారులకు ‘వైఎస్సార్‌ మత్స్యకారుల భరోసా పథకం’ ద్వారా 10 వేల రూపాయలు జగన్ సర్కార్ నేడు ఆర్థిక సాయం చేయనుంది. ఇవాళ ఉదయం సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి.. ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా అర్హుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కాగా ఈ పథకం ద్వారా 1,19,875 కుటుంబాలకు లబ్ది చేకూరనున్నట్లు సమాచారం.

Updated Date - 2021-05-18T14:11:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising