వైఎస్ వివేకా హత్య కేసులో చివరి దశకు సీబీఐ విచారణ
ABN, First Publish Date - 2021-10-26T20:49:56+05:30
వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ చివరి దశకు చేరుకుంది. వివేకా హత్యకేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.
కడప: వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ చివరి దశకు చేరుకుంది. వివేకా హత్యకేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. కేసుకు సంబంధించిన వివిధ పత్రాలతో పులివెందుల కోర్టుకు సీబీఐ చేరుకుంది. సునీల్కుమార్, ఉమాశంకర్రెడ్డిపై చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.
Updated Date - 2021-10-26T20:49:56+05:30 IST