ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్ వివేకా హత్య కేసులో చివరి దశకు సీబీఐ విచారణ

ABN, First Publish Date - 2021-10-26T20:49:56+05:30

వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ చివరి దశకు చేరుకుంది. వివేకా హత్యకేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ చివరి దశకు చేరుకుంది. వివేకా హత్యకేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. కేసుకు సంబంధించిన వివిధ పత్రాలతో పులివెందుల కోర్టుకు సీబీఐ చేరుకుంది. సునీల్‌కుమార్, ఉమాశంకర్‌రెడ్డిపై చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. 


Updated Date - 2021-10-26T20:49:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising