వివేకానంద హత్య కేసులో 31వ రోజు సీబీఐ విచారణ
ABN, First Publish Date - 2021-07-07T17:48:32+05:30
వైఎస్ వివేకానంద హత్య కేసులో 31వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.
కడప: వైఎస్ వివేకానంద హత్య కేసులో 31వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. సీబీఐ విచారణకు పులి వెందులకు చెందిన వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణా రెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, నాగప్ప హాజరయ్యారు. మరికొంతమంది అనుమానితులు హాజరయ్యే అవకాశం ఉంది.
Updated Date - 2021-07-07T17:48:32+05:30 IST