ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే కాసు గురజాలను మాఫియా రాజ్యంగా మార్చాడు: యరపతినేని

ABN, First Publish Date - 2021-08-11T02:24:08+05:30

ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి గురజాలను మాఫియా రాజ్యంగా మార్చాడని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి గురజాలను మాఫియా రాజ్యంగా మార్చాడని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గురజాలలో అక్రమ మద్యం వ్యాపారం అంతా ఎమ్మెల్యే కాసు ఆధ్వర్యంలోనే నడుస్తుందని చెప్పారు. ఏం పాపం చేశాడని మైనార్టీ యువకుడు అలీషాను ఎక్సైజ్ పోలీసులు కొట్టి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం యువకుడిని కొట్టి చంపిన సీఐని ఎమ్మెల్యే కాసు వెనకేసుకొస్తున్నాడన్నారు, కాసు గురజాల ఎమ్మెల్యే అయ్యాక ఏడుగురిని హతమార్చారని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. 

Updated Date - 2021-08-11T02:24:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising