ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో 8మంది హతం: యరపతినేని

ABN, First Publish Date - 2021-12-03T00:20:11+05:30

టీడీపీ హయాంలో గురజాలలో వైసీపీ నేతలపై ఒక్క దాడి జరగలేదని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ హయాంలో గురజాలలో వైసీపీ నేతలపై ఒక్క దాడి జరగలేదని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు అన్నారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో 8 మంది టీడీపీ కార్యకర్తలను హతమార్చారని మండిపడ్డారు. విక్రమ్ అనే యువకుడిని పోలీసులే పిలిపించి హత్యకు సహకరించారని ఆయన ఆరోపించారు. అక్రమ మైనింగ్‌పై ప్రశ్నించారని ఐదుగురిని కత్తులతో నరికారని ఆరోపించారు. ఇప్పటికి జరిగింది చాలు, ఇక ఇలాంటివి జరగనివ్వమన్నారు. ఇక రాష్ట్రంలో ఇలాంటివి సాగవని వ్యాఖ్యానించారు. రాత్రి పూట కొందరు టీడీపీ వాళ్ళు వైసీపీ నేతలతో మాట్లాడుకునే విధానం మానుకోవాలన్నారు. 

Updated Date - 2021-12-03T00:20:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising