ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతల భూ అక్రమాలపై వైసీపీ నేత ఫైర్

ABN, First Publish Date - 2021-10-25T20:16:18+05:30

వైసీపీ నేతల భూ అక్రమాలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. అనంతపురం ఉరవకొండలో కొందరు వైసీపీ నేతలు అక్రమాలు చేస్తున్నారని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ నేతల భూ అక్రమాలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. అనంతపురం ఉరవకొండలో కొందరు వైసీపీ నేతలు అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. భూ కబ్జాలకు పాల్పడేవారిపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అక్రమాలపై సీఎం జగన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. కూడేరు, ఉరవకొండలోని భూముల్లో అక్రమ లేఔట్లు వేస్తూ ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల భూ అక్రమాలపై విచారణ చేయాలన్నారు.

Updated Date - 2021-10-25T20:16:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising