ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జంగారెడ్డిగూడెంలో వైసీపీ నేతల హైడ్రామా

ABN, First Publish Date - 2021-10-20T21:23:27+05:30

జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో వైసీపీ నేతల హైడ్రామాలాడారు. చంద్రబాబు, పట్టాభి సీఎం జగన్‌కు క్షమాపణ చెప్పాలని ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో వైసీపీ నేతల హైడ్రామాలాడారు. చంద్రబాబు, పట్టాభి సీఎం జగన్‌కు క్షమాపణ చెప్పాలని ఆందోళనకు దిగారు. అలాగే చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలు దగ్ధం చేయడానికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. 

Updated Date - 2021-10-20T21:23:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising