ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గర్భవతిపై వైసీపీ మహిళల అరాచకం

ABN, First Publish Date - 2021-03-09T00:25:03+05:30

వైసీపీ పార్టీకి చెందిన నలుగురు మహిళా కార్యకర్తలు అరాచకానికి పాల్పడ్డారు. గర్భవతిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి: వైసీపీ పార్టీకి చెందిన నలుగురు మహిళా కార్యకర్తలు అరాచకానికి పాల్పడ్డారు. గర్భవతిగా ఉన్న మహిళపై దాడి చేశారు. జిల్లాలో ఈ సంఘటన సంచలనం రేపింది. జిల్లాలోని అడ్డతీగల మండలం ధాన్యంపాలెం పంచాయితీ రావులపాడులో మూడోవిడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి అయిన తన మేనకోడలికి గర్భవతిగా ఉన్న కృష్ణకుమారి సహకరించింది.


టీడీపీ అభ్యర్థికి మద్దతిచ్చిందన్న కారణంతో గర్భవతిగా ఉన్న కృష్ణకుమారిపై వైసీపీకి చెందిన నలుగురు మహిళల కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన కృష్ణకుమారికి తీవ్ర రక్తస్రావం అయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టంచుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2021-03-09T00:25:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising