ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ హయాంలో నిరుద్యోగ సమస్య పెరిగింది: కోట్ల

ABN, First Publish Date - 2021-11-10T22:15:01+05:30

వైసీపీ హయాంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. బుధువారం ఆయన మీడియాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: వైసీపీ హయాంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. బుధువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో మంజూరు చేసిన ప్రాజెక్టులను.. పూర్తి చేయకుండా ప్రభుత్వం ఎందుకు పెండింగ్‌లో పెట్టిందని ప్రశ్నించారు. రైతులు పండించే పంటకు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 15 తర్వాత నీళ్లు బంద్ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రకటించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు పూర్తి చేయడంలేదని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు.

 









Updated Date - 2021-11-10T22:15:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising