ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా వైసీపీ కుట్ర: మంతెన

ABN, First Publish Date - 2021-11-07T00:07:29+05:30

టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా వైసీపీ కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా వైసీపీ కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అరాచకాలను ఎదురించి భారీగా నామినేషన్లు వేస్తున్నారని తెలిపారు. 328 స్థానాలకు గానూ.. 322 చోట్ల నామినేషన్లు వేశారని చెప్పారు. ఎన్నికల వ్యవస్థను కూడా హైజాక్ చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జగన్ అప్రజాస్వా విధానాలను మున్సిపల్ ఎన్నికల్లో ఎదురించాలని సత్యనారాయణ రాజు పిలుపునిచ్చారు.

Updated Date - 2021-11-07T00:07:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising