ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరులో వైసీపీ, టీడీపీ శ్రేణుల ఘర్షణ

ABN, First Publish Date - 2021-11-15T23:08:53+05:30

నగరంలోని 50వ డివిజన్‌లో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: నగరంలోని 50వ డివిజన్‌లో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సోదరుడు పోలింగ్ బూతులోకి వెళ్లి, టీడీపీ ఏజెంట్లను బెదిరించాడు. దీంతో వైసీపీ తీరుపై టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరిస్తూ  యూనిఫామ్  పరువు తీస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2021-11-15T23:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising