ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యా కమిటీ ఎన్నికల్లో వైసీపీ కర్ర పెత్తనం

ABN, First Publish Date - 2021-10-06T22:00:26+05:30

విద్యా కమిటీ ఎన్నికల్లో వైసీపీ కర్ర పెత్తనానికి దిగారు. గజపతినగరం మండలం మరుపల్లి కేజీబీవీ స్కూల్ దగ్గర టీడీపీ, వైసీపీ నేతల బాహాబాహికి దిగారు. టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు పిడిగుద్దులు కురిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: విద్యా కమిటీ ఎన్నికల్లో వైసీపీ కర్ర పెత్తనానికి దిగారు. గజపతినగరం మండలం మరుపల్లి కేజీబీవీ స్కూల్ దగ్గర టీడీపీ, వైసీపీ నేతల బాహాబాహికి దిగారు. టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు పిడిగుద్దులు కురిపించారు. దాంతో కొమరాడ మండలం పరుశురాంపురంలో విద్యా కమిటీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఎన్నిక నిర్వహించాల్సిన ప్రధానోపాధ్యాయుడిని సెలవుపై వెళ్లిపోవాలని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి వర్గీయులు హెచ్చరించారు. 24 మంది సభ్యుల్లో 18 మంది ఉన్నప్పటికీ ఎన్నిక వాయిదా పడింది.

Updated Date - 2021-10-06T22:00:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising