ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతితో వైసీపీ నేతలకు కాసుల పంట: టీడీపీ నేత

ABN, First Publish Date - 2021-06-12T05:11:02+05:30

అవినీతితో వైసీపీ నేతలకు కాసుల పంట: టీడీపీ నేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: రెండేళ్లుగా ఏపీలో అభివృద్ధి, ఉపాధి, ఆదాయం,పెట్టుబడులు పడిపోయాయని టీడీపీ నేత దేవతోటి నాగరాజు విమర్శించారు. అవినీతి, అరాచకం, దోపిడీ, పన్నులు, అప్పులు, ప్రభుత్వ ఆస్తుల తనఖా ఫుల్ గా ఉన్నాయని ఆయన ఆరోపించారు. సంక్షేమం పేరిట ప్రజలకు మోసాలు, అవినీతితో వైసీపీ నేతలకు కాసుల రాసులు వస్తున్నాయని టీడీపీ నేత అన్నారు. వైసీపీ పాలనలో రాష్టాభివృద్దికి ప్రణాళికలు శూన్యం, రాష్టాన్ని దోచుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారని ఆయన ఆక్షేపించారు.

Updated Date - 2021-06-12T05:11:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising