ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యం: సుజనా చౌదరి

ABN, First Publish Date - 2021-12-04T23:21:27+05:30

వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యమని ఎంపీ సుజనా చౌదరి ధ్వజమెత్తారు. వైసీపీకి ఎందుకు ఓటేశామని ప్రజలు లెంపలేసుకుంటున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యమని ఎంపీ సుజనా చౌదరి ధ్వజమెత్తారు. వైసీపీకి ఎందుకు ఓటేశామని ప్రజలు లెంపలేసుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. వైసీపీ అప్రజాస్వామికంగానే స్థానిక సంస్థలను గెలిచిందని ఆరోపించారు. మంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. జగన్ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో ప్రజలకు అర్ధమైందని చెప్పారు. తమకు బీజేపీ ఆశీస్సులున్నాయని కొందరు వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని, అదంతా అబద్ధమని కొట్టిపారేశారు. వైసీపీ తమకు శత్రువు కాదు కానీ.. రాజకీయ ప్రత్యర్ధి అని సుజనాచౌదరి పేర్కొన్నారు.

Updated Date - 2021-12-04T23:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising