ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ రఘురామ కంపెనీపై రాష్ట్రపతి, ప్రధానికి వైసీపీ ఎంపీల లేఖ

ABN, First Publish Date - 2021-07-24T03:09:57+05:30

ఎంపీ రఘురామ కంపెనీపై రాష్ట్రపతి, ప్రధానికి వైసీపీ ఎంపీలు లేఖ రాసారు. ఇందు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఎంపీ రఘురామ కంపెనీపై రాష్ట్రపతి, ప్రధానికి వైసీపీ ఎంపీలు లేఖ రాసారు. ఇందు భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఫిర్యాదు చేశారు. ఇందు భారత్ కంపెనీ రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని ఎంపీలు పేర్కొన్నారు. తక్షణమే ఇందు భారత్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఎంపీలు కోరారు. కంపెనీ డైరెక్టర్ల విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించాలన్నారు. మోసం చేసిన మొత్తాన్ని డైరెక్టర్ల నుంచి వసూలు చేయాలని ఆ లేఖలో వైసీపీ ఎంపీలు కోరారు. 

Updated Date - 2021-07-24T03:09:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising