ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ బాలశౌరి లేఖ

ABN, First Publish Date - 2021-05-09T01:52:07+05:30

ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ బాలశౌరి లేఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: ప్రధాని‌ మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. ఆక్సిజన్, రెమ్‌డిసివర్‌పై జీఎస్టీ తగ్గింపు నిర్ణయంపై బాలశౌరి స్పందించారు. వీటన్నింటినీ సున్నా శాతం స్లాబుల్లోకి తీసుకురావాలని బాలశౌరి కోరారు. తగ్గింపు రేట్లను కరోనా పూర్తిగా పోయేవరకు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అంబులెన్స్‌లపై ఉన్న 28శాతం జీఎస్టీని కూడా తొలగించాలని అభ్యర్థించారు. అత్యవసరంగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని పెట్టాలని కోరారు. 

Updated Date - 2021-05-09T01:52:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising