ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయం అడిగిన రమ్య కుటుంబానికి ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

ABN, First Publish Date - 2021-08-16T23:09:33+05:30

న్యాయం అడిగిన రమ్య కుటుంబానికి ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: న్యాయం చేయాలని రమ్య  కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే భరోసా కల్పించాల్సిన ఎమ్మెల్యేనే వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో నిందితుడికి మరణ శిక్ష పడేలా చూడాలని రమ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ తరుణంలో వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున సహనం కోల్పోయారు. ‘‘దిశ చట్టం ఎక్కడుందో మాకు తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీతో చెప్పించుకునే స్థాయిలో మేము లేము. మీతో చెప్పించుకోవడానికి మేం రాలేదు.’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 



Updated Date - 2021-08-16T23:09:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising