ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వానికి పేరు వస్తుందనే విపక్షాల ఆరోపణలు: అమర్నాథ్‌

ABN, First Publish Date - 2021-01-17T23:29:31+05:30

జిల్లాలో 2 వేల కోట్ల రూపాయల విలువైన భూములను టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: జిల్లాలో 2 వేల కోట్ల రూపాయల విలువైన భూములను టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమ పథకాలతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే చూడలేక అవాస్తమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. చివరికి మత పరమైన అంశాలు తెచ్చి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడిన మాటలు ఐదేళ్ల క్రితమైనవని గ్రహించాలని చెప్పారు. కేవలం రాజకీయాల కోసం దేవుళ్లను, విగ్రహాలను వాడుకోవద్దని కోరారు.

Updated Date - 2021-01-17T23:29:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising