ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రోటోకాల్ వివాదం... వైసీపీ నేతల ఆందోళన

ABN, First Publish Date - 2021-11-08T20:53:31+05:30

జిల్లాలోని వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. అంగన్వాడి భవనం, సొసైటీ భవన ప్రారంభోత్సవానికి టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులను అధికారులు ఆహ్వానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: జిల్లాలోని వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. అంగన్వాడి భవనం, సొసైటీ భవన ప్రారంభోత్సవానికి టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులను అధికారులు ఆహ్వానించారు. వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌తో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే రాకముందే భవనాలను  టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. పసుపు నీళ్లతో శుద్ధిచేసి వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తిరిగి ప్రారంభించారు. టీడీపీ, జనసేన నేతలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-11-08T20:53:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising