ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతల అరాచకం

ABN, First Publish Date - 2021-12-26T18:36:24+05:30

పాతపట్నంలో వైసీపీ నేతల అరాచకం సృష్టించారు. అక్రమంగా గ్రావెల్‌ను తవ్వి వైసీపీ నేతలు తీసుకెళ్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జిల్లాలోని పాతపట్నంలో వైసీపీ నేతలు అరాచకం సృష్టించారు. అక్రమంగా గ్రావెల్‌ను తవ్వి వైసీపీ నేతలు తీసుకెళ్తున్నారు. ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. గ్రావెల్‌ మాఫియా చర్యలను మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ త్రవ్వకాలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రావెల్‌ తవ్వకాలతో స్థానికులు అవస్థలు పడుతున్నారని,  పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావెల్ మాఫియాకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. 

Updated Date - 2021-12-26T18:36:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising