ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోడిపందాలు నిర్వహించిన YCP leaders..32 మంది అరెస్ట్

ABN, First Publish Date - 2021-11-07T13:23:30+05:30

చింతలపూడి మండలంలోని యర్రంపల్లిలో వైసీపీ నేతలు నిర్వహించిన కోడిపందాల శిభిరాలపై పోలీసులు దాడులు చేశారు. కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పక్కాసమాచారం తెలుసుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: చింతలపూడి మండలంలోని యర్రంపల్లిలో వైసీపీ నేతలు నిర్వహించిన కోడిపందాల శిభిరాలపై పోలీసులు దాడులు చేశారు. కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పక్కాసమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. జంగారెడ్డి గూడెం డీఎస్పీ రవికిరణ్, సెబ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. కోడిపందాలు నిర్వహిస్తున్న 32 మందిని అరెస్ట్ చేయగా, మరికొందరు పరారయ్యారు. సుమారుగా రూ. లక్ష నగదు, 40 బైకులు, 20 కార్లు, 60 కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-11-07T13:23:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising