ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం పంపిణీలో వైసీపీ నేతలు?

ABN, First Publish Date - 2021-03-05T21:31:34+05:30

జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరలంలో మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేయడానికి  వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. ముఖ్యంగా 47వ వార్డులో మద్యాన్ని గుట్టుగా పంపిణీ చేయడానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 47వ  వార్డు నుంచి పోటీ చేస్తున్న  వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కాంటిపాము కామేశ్వరి భర్త, వారి కుటుంబ సభ్యులు, అనుచరులు మద్యం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. వైసీపీ నేతలు మద్యాన్ని రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.


గత అర్థరాత్రి కారు, ఆటోలలో మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే కారు కింద పోలీస్ అని రాసి ఉండటంతో ఈ సంఘటన నగరంలో కలకలం రేపుతోంది. మద్యాన్ని పోలీసులు సీజ్ చేసి కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2021-03-05T21:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising