ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో వైసీపీ నేతలు బజార్‌రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు: బోండా ఉమ

ABN, First Publish Date - 2021-09-18T01:31:02+05:30

ఏపీలో వైసీపీ నేతలు బజార్‌రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో వైసీపీ నేతలు బజార్‌రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగి రమేష్ పక్కా ప్రణాళికతోనే మాజీసీఎం చంద్రబాబు ఇంటిపై దాడికి దిగారని తెలిపారు. సీఎం జగన్ అవినీతిని, అసమర్థ పాలనను అయ్యన్న ప్రశ్నించడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?.. తాము ఇలాగే వ్యవహరిస్తే జగన్ పాదయాత్ర చేసేవారా?  అని బోండా ఉమ ప్రశ్నించారు. వైసీపీ గూండాల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని బోండా ఉమ స్పష్టం చేశారు.


Updated Date - 2021-09-18T01:31:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising