ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు: ఆర్‌ నడింపల్లిలో దారుణం

ABN, First Publish Date - 2021-06-26T03:29:38+05:30

జిల్లాలోని రామసముద్రం మండలంలోని ఆర్‌ నడింపల్లిలో దారుణం చోటుచేసుకుంది. టీడీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని రామసముద్రం మండలంలోని ఆర్‌ నడింపల్లిలో దారుణం చోటుచేసుకుంది. టీడీపీ నేత మునెప్పపై కత్తులు, రాళ్లతో వైసీపీ నేతలు దాడి చేసారు. మునెప్ప పరిస్థితి విషమంగా ఉంది. చికిత్సకోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. మునెప్ప భూమిని కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నం చేశారు. దీంతో అడ్డుకున్న మునెప్పపై వైసీపీ నేతలు హత్యాయత్నం చేసారు.  

Updated Date - 2021-06-26T03:29:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising