అమరావతి పీఎస్లో వైసీపీ నేత వీరంగం
ABN, First Publish Date - 2021-12-22T21:57:38+05:30
జిల్లాలోని అమరావతి పీఎస్లో వైసీపీ నేత
గుంటూరు: జిల్లాలోని అమరావతి పీఎస్లో వైసీపీ నేత వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో పోలీసులపై బూతు పురాణం అందుకున్నాడు. ఇసుక రవాణా చేస్తున్న తన ట్రాక్టర్ను ఆపారంటూ పోలీస్ స్టేషన్కు వైసీపీ నేత తాగొచ్చాడు. విషయం బయటకు రాకుండా వైసీపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైసీపీ నేత బూతు పురాణం వైరల్గా మారింది.
Updated Date - 2021-12-22T21:57:38+05:30 IST