ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతల అరాచకాలు శ్రుతి మించిపోతున్నాయి: నాదెండ్ల మనోహర్

ABN, First Publish Date - 2021-04-28T21:31:05+05:30

జనసేన మద్దతుదారులు గెలిచారనే అక్కసుతో దాడులు చేయడం సరి కాదని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ దుయ్యబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జనసేన మద్దతుదారులు గెలిచారనే అక్కసుతో దాడులు చేయడం సరి కాదని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తూర్పు గానుగూడెంలో జనసేన నాయకులు, కార్యకర్తలపై దాడి అమానుషమని తప్పుబట్టారు. వైసీపీ వాళ్లు చేస్తున్న దాడులు, అరాచకాలు శ్రుతి మించిపోతున్నాయని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని తప్పుబట్టారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు దాడి చేసిన వారిని అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని  నాదెండ్ల మనోహర్‌ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-04-28T21:31:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising