ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేత అక్రమ గ్రావెల్ దందా

ABN, First Publish Date - 2021-08-28T22:16:25+05:30

జిల్లాలో నర్సీపట్నం మండలంలోని వేములపూడి గ్రామంలో వైసీపీ నేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: జిల్లాలో నర్సీపట్నం మండలంలోని వేములపూడి గ్రామంలో వైసీపీ నేత అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. గ్రావెల్‌ తరలింపును టీడీపీ కార్యకర్తలు, రైతులు అడ్డుకున్నారు. దీంతో వారిపై వైసీపీ నేత అనుచరులు రాళ్లతో దాడి చేసారు. గ్రావెల్‌ తరలింపును అడ్డుకున్న వారిని లారీలతో ఎక్కించి చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. నిందితుల మీద వెంటనే చర్య తీసుకోవాలని, నర్సీపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నిరసన తెలిపారు. అనంతరం నర్సీపట్నం తహసీల్దార్‌కు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2021-08-28T22:16:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising