ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వం పంచాయితీరాజ్ వ్యవస్థను నీరుగారుస్తోంది: అయ్యన్న

ABN, First Publish Date - 2021-07-27T01:57:27+05:30

వైసీపీ ప్రభుత్వం పంచాయితీరాజ్ వ్యవస్థను నీరుగారుస్తోందని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: వైసీపీ ప్రభుత్వం పంచాయితీరాజ్ వ్యవస్థను నీరుగారుస్తోందని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్పంచులను కీలుబొమ్మలుగా తయారు చేశారని ఎద్దేవాచేశారు. పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు పెత్తనం చేస్తున్నారని, గతంలో ప్రత్యేక అధికారుల పాలనలో నిధులు దుర్వినియోగం చేశారని తెలిపారు. పాత చెక్కులపై సర్పంచ్‌లను సంతకాలు పెట్టమంటున్నారని, లేదంటే చెక్ పవర్ రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని అయ్యన్నపాత్రుడు చెప్పారు.

Updated Date - 2021-07-27T01:57:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising